Home » Muslim brothers
ఢిల్లీలో రామ్లీలా మైదానానికి ఆనుకొని ఉన్న హనుమాన్ వాటిక ఆలయానికి చెందిన గౌషాల చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా మారింది. ఇక్కడ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఆఫీసు బేరర్లు ఆవును చట్టబద్ధంగా విరాళంగా ఇచ్చారు.
మతాన్ని గెలిచింది మానవత్వం.. శవం దగ్గర పంచాయితీలు పెడుతున్న రోజుల్లో ముస్లిం సోదరులు హిందూ అంకుల్ పాడె మోశారు. అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం.. అంతిమ యాత్రలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. మరో కోణంలో చూస్తే వృద్ధులైన పేరెంట్స్�