Muslim devotee donates Rs 1 cr

    Muslim devotee donates Rs 1 cr: తిరుమల శ్రీవారికి ముస్లిం భక్తుడు రూ.కోటి విరాళం

    September 21, 2022 / 02:56 PM IST

     తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిపై ఓ ముస్లిం భక్తిప్రపత్తులు కనబర్చారు. స్వామి వారి సేవలో పాల్గొని రూ.కోటి విరాళం అందించారు. చెన్నైకి చెందిన అబ్దుల్ ఘనీ అనే వ్యక్తి వేంకటేశ్వరుడి భక్తుడు. ఆయన గత 30 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి వాహనాలు, ఫర్నిచర్, నగ�

10TV Telugu News