Home » Muslim devotee donates Rs 1 cr
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిపై ఓ ముస్లిం భక్తిప్రపత్తులు కనబర్చారు. స్వామి వారి సేవలో పాల్గొని రూ.కోటి విరాళం అందించారు. చెన్నైకి చెందిన అబ్దుల్ ఘనీ అనే వ్యక్తి వేంకటేశ్వరుడి భక్తుడు. ఆయన గత 30 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి వాహనాలు, ఫర్నిచర్, నగ�