Home » Muslim pilgrims
రెండేళ్ల విరామం తర్వాత పవిత్ర మక్కా యాత్రకు ముస్లిం సోదరులు పయనమయ్యారు. కొవిడ్ మహమ్మారి కారణంగా వెళ్లలేకపోయిన వారంతా ఈ శుక్రవారం అక్కడికి చేరుకోనున్నారు.