Home » Muslim students
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్పై విచారణ జరుగుతోంది.
ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో �
కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. హిజాబ్ వివాదంపై పలు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు.. మంగళవారం తీర్పు విడుదల చేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా
గత డిసెంబర్ లో మొదలైన బురఖా వివాదంపై హోంశాఖ వర్గాలు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బురఖా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. వారి మౌనం ఈ వ్యవహారంలో మరింత వత్తాసు పలుకుతున్నట్లు ఉందని ఆపార్టీ ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా విమర్శించారు.
మంగళూరు, చిక్కమంగళూరు కాలేజీల్లో అమలైన విధానం తర్వాత ఉడుపి కాలేజీలో సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్లకు క్లాసుల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు.