Home » Muslim students in Karnataka
సాధారణ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను..మతపరమైన విద్యాసంస్థకు మార్చాలంటూ కొందరు వ్యక్తులు దుబాయ్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేయడం సంచలనంగా మారింది
హుబ్బిలి జిల్లాలో పరీక్ష రాసేందుకు బురఖా ధరించి వచ్చిన ఓ ముస్లిం విద్యార్థినిని అక్కడి స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో ముస్లిం విద్యార్థినిలు తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఇన్ని రోజులుగా లేని నష్టం ఇప్పుడే ఎందుకంటూ విద్యార్థినిలు ప్రశ్నిస్తున్నారు