muzaffarpur-crime

    పట్టపగలే బ్యాంకు దోపిడీ

    October 28, 2019 / 01:24 PM IST

    బీహార్ లోని షియోహర్ నగర పంచాయతీలోని యూకో బ్యాంకులో సోమవారం చోరీ జరిగింది. ఆరుగురు సభ్యుల ముఠా సోమవారం మధ్యాహ్న సమయంలో 3మోటారు సైకిళ్లపై బ్యాంకు వచ్చింది. బ్యాంకు సిబ్బందిని కస్టమర్లను తుపాకీతో బెదిరించి బ్యాంకులో ఉన్న 32లక్షల రూపాయల నగదు దో

10TV Telugu News