MVA crisis

    MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్‌నాథ్ షిండే

    June 22, 2022 / 09:21 PM IST

    గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.

    MVA crisis: ముగిసిన మహా క్యాబినెట్ మీటింగ్.. అసెంబ్లీ రద్దుపై తేల్చని సీఎం

    June 22, 2022 / 03:11 PM IST

    తిరుగుబాటు చేసిన నేతలంతా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే శివసేనకు పూర్తిస్థాయి మద్దతు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ఆయన ఏఐసీసీ ప్రతినిధి�

10TV Telugu News