Home » My Home Group of Companies
భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు.
తురిమెళ్ల గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ CD విడుదల కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మైహోమ్ రామేశ్వర్ రావు పాల్గొన్నారు..
Aha: ట్రెండ్కి తగ్గట్టు వెబ్ సిరీస్లు, బ్లాక్బస్టర్ మూవీస్తో ప్రేక్షకులకు 100 శాతం తెలుగు కంటెంట్ అందిస్తూ.. ప్రారంభించిన ఏడాదిలోపే అందరితో ‘ఆహా’ అనిపించుకుంటోంది. తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. గతేడాది ఫిబ్రవరిలో టెస్ట్ లాంచ్ అయిన ‘ఆహా’ ప్రస్తు