Home » My Homes Rameshwar Rao
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు.