MYRDER

    రోహిత్ తివారీని హత్య చేసింది భార్యే! : పోలీసుల కస్టడీలో అపూర్వ

    April 22, 2019 / 02:48 AM IST

    ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ ప్రధాన నిందితురాలని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)ఢిల్లీ పోలీసులు అపూర్వను ఇంటరాగేషన్ కోసం కస్టడీలోకి తీసుకున్నారు

10TV Telugu News