-
Home » mysamma temple
mysamma temple
ఆలయం పక్కనే మంటల్లో కాలిపోయిన ఆమె ఎవరు : ప్రియాంక ఘటన మరువక ముందే మరో దారుణం
November 30, 2019 / 03:35 AM IST
శంషాబాద్లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్�