Home » mystery illness in eluru
mystery illness in eluru aiims report : ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. గాలి, నీటిలో లెడ్, నికెల్ ఎక్కువ మోతాదులో అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలాగే.. ఆహార పదార్థాల్లో మెర్క్యురీ ఉన్నట్లుగా తేలిందని హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్
mystery illness incident high levels of chlorine : ఏలూరు అంతుచిక్కని వ్యాధి ఘటనలో భూగర్భ జలశాఖ తన పరీక్షల వివరాలను వెల్లడించింది. క్లోరిన్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించింది. ఏలూరులో సేకరించిన మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్ను పరీక్షించగా.. ఉండాల్సిన దానికంటే నీటిలో
CM Jagan video conference with central teams in Eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో.. ఎలా కట్టడి చేయాలా అనే విషంపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. అయితే.. వ్యాధికి అసలు కారణం తెలవకపోవడం చిక్కుముడిగా మారింది. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు పరిస్థితిపై సమీ�
mystery illness in eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ ఇప్పటిదాకా 20 మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. రాత్రి ఆరు కేసులు మాత్రమే నమోదవడంతో వ్యాప్తి కాస్త తగ్గిందని అంతా భావించారు. కానీ ఉదయం తర్వాత పరిస్థితి మారిపోయి�
mystery illness eluru : ఏలూరును గజగజలాడిస్తున్న వైరస్కు సంబంధించి మంగళగిరి ఎయిమ్స్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక వెలుగులోకి వచ్చింది. వైరస్ వల్ల ఆహారం, నీళ్లు కలుషితం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. భార లోహాలు లేదా రసాయన మూలకాలు కలవడం వల్ల కూడా ఇలా జ�
mystery illness Eluru : అంతు చిక్కని వ్యాధి ఏలూరును బెంబేలెత్తిస్తోంది. అసలేం జరుగుతుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. అప్పటికప్పుడే జనాలు కుప్పకూలిపోతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు. కళ్లు తిరిగి కింద పడిపోతున్నారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. ఇప్�
Different arguments unhealthy conditions Eluru : ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణమని కొందరు వైద్యులు చెబుతుంటే… నిఫా వైరస్ కూడా కావచ్చని డాక్టర్ సమరం అంటున్నారు. ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ సమ�
Water pollution public illness eluru : ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భార లోహాలైన సీసం, ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు అనారోగ్యానికి గురై ఉంటారని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్.. డా�