-
Home » mystery illness india
mystery illness india
ఏలూరు వింత వ్యాధిపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష…తాగునీటిపై ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేయించాలని ఆదేశం
CM Jagan review eluru mystery illness : ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడానికి గల కారణాలపై ఆరా తీశారు. తాగునీరు కలుషితమైందనడానికి ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ�
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి…నీటిలో ఎలాంటి బ్యాక్టిరీయా లేదని ఎయిమ్స్ రిపోర్టు
mystery illness in eluru aiims report : ఏలూరు అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. గాలి, నీటిలో లెడ్, నికెల్ ఎక్కువ మోతాదులో అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలాగే.. ఆహార పదార్థాల్లో మెర్క్యురీ ఉన్నట్లుగా తేలిందని హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్
ఏలూరులో కేంద్ర బృందాలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్…శాంపిల్స్ నివేదికపై ఆరా
CM Jagan video conference with central teams in Eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో.. ఎలా కట్టడి చేయాలా అనే విషంపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. అయితే.. వ్యాధికి అసలు కారణం తెలవకపోవడం చిక్కుముడిగా మారింది. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు పరిస్థితిపై సమీ�
ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు.. డాక్టర్ సమరం
Different arguments unhealthy conditions Eluru : ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణమని కొందరు వైద్యులు చెబుతుంటే… నిఫా వైరస్ కూడా కావచ్చని డాక్టర్ సమరం అంటున్నారు. ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ సమ�