Mysura Reddy Press Meet

    AP, Telangana Water Dispute : రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు చర్చించడం లేదు ?

    July 21, 2021 / 02:32 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకే రాష్ట్రం నుంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు కలిసి చర్చించడం లేదని మాజీ ఎంపీ మైసూ�

10TV Telugu News