Home » Naara Bhuvaneswari
లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు.