Home » nadu-nedu
తమ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ వచ్చిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో...ఏ క్లాస్ అయినా...సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవత్మాకమైన మార్పుల దిశగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను, పీహెచ్సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టి