naga dhosham

    అమానుషం.. తనకు నాగదోషం ఉందని పసికందు గొంతుకోసి చంపిన తల్లి

    April 15, 2021 / 10:22 PM IST

    ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అంధ విశ్వాసాలతో ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. దోషాల పేరుతో ప్రాణాలు తీసేస్తున్నారు. ఓ కన్నతల్లి దారుణానికి ఒడిగట్టింది. నెలల పసికందుని కిరాతకంగా చంపేసింది. తనక

10TV Telugu News