Home » Nagababu
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం �
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేశారు. నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన కొన్నిఫొటోలు ఇప్పటికే విడుదల కాగా, తాజాగా
మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్లో వీరి వివాహం జరుగబోతోంది. తాజాగా నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలి�
మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్లో వీరి వివాహం జరుగబోతోంది. త్వరలో వీరి నిశ్చితార్థం జరుగనుంది. అయితే ఆ కార్యక్రమానికి �
టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. నితిన్ ఇప్పటికే తన ప్రేయసి షాలినీ కందుకూరికి మూడు మూళ్లు వేయగా, మరో యువ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ల మ్యారేజ్ ఆగస్టు 8న జరుగనుంది. వీరి తర్వాత నిహారిక కొణిదెల పెళ్లికి రెడీ అవుతోంది. మెగాబ్ర�
మిమ్మల్నందర్నీ మిస్ అవుతున్నా.. అతిత్వరలోనే అందరం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా- మెగాస్టార్ చిరంజీవి..
ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు స్పష్టంచేశారు. అన్నయ్య గారు తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టార�
వైసీపీ నేతలపై సీనీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఆందోళనలను ఉద్దేశించి అధికార పార్టీ నేతలు హేళన చేస్తూ..చులకన చేస్తూ మాట్లాడటంపై జనసేన నేత..సినీ నటుడుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధి�
అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గురువారం బంద్ పాటించిన 29గ్రామాల రైతులు.. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి నిరసనల డోసు పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు చేసిన 29 గ్రామాల ప్రజలు ఇక పై ఐక్య కార్యాచరణతో మ�
విశాఖపట్నంలో జనసేన ఆధ్వర్యంలో సాగిన లాంగ్ మార్చ్ ర్యాలీలో మెగా బ్రదర్ నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు కాన్ఫిడెంట్ గా మాట్లాడవచ్చు కానీ, పొగరుగా మాట్లాడకూడదని అన్నారు నాగబాబు. వాళ్లు ఎంత పొగరుగా మాట్�