Home » Nagaland Firing News
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరింది. మినీ ట్రక్లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారు జవాన్లు.
ఉగ్రవాదులు అనుకుని..భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరపడంతో 13 మంది గ్రామస్తులు చనిపోవడంపై సీఎం నీఫియు రియో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.