-
Home » Nagaland Firing News
Nagaland Firing News
Nagaland Burning : నాగాలాండ్లో కాల్పులు..పెరిగిన మృతుల సంఖ్య.. జవాన్లపై హత్యానేరం కేసు
December 6, 2021 / 01:01 PM IST
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరింది. మినీ ట్రక్లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారు జవాన్లు.
Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య
December 5, 2021 / 01:55 PM IST
ఉగ్రవాదులు అనుకుని..భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరపడంతో 13 మంది గ్రామస్తులు చనిపోవడంపై సీఎం నీఫియు రియో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.