Nagaratnam

    ఈసారి ఎండలు ఎక్కువే..ప్రజలు జాగ్రత్త

    January 28, 2021 / 01:40 PM IST

    Weather Department : ఈసారి ఎండలు ఎక్కువే అంటున్నారు వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత సంవత్సరం పోలిస్తే…తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో ఒకటి, రెండు రోజులు గరిష

10TV Telugu News