Home » nagarjuna sagar bypoll
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల హాంగామా మొదలైంది. ఉపఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల అధికారులు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణలోని నాగార్జున సాగర్లో అసెంబ్లీ స్థానానికి, అటు ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్�
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
Nagarjuna Sagar By-election : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ను ఖరారు చేశారు. టీఆర్ఎస్ భవన్కు చేరుకున్న కేసీఆర్.. ఆయనకు బీఫాం కూడా అందించారు. యాదవ సామాజిక వర్గం నుంచి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చ�
గజినీ మహ్మద్.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలయ్యాడు. అయినా పట్టు వదలకుండా మరోమారు యుద్ధం చేసి చివరికి గెలుపు సాధించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అదే కోవలోకి వస్తాడు. అతడే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్ర
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అ�
dubbaka result repeat in sagar bypoll: నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల ప్రజలందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పార్టీ ముంద�