Home » Nagarjuna Sagar Project
నాగార్జున సాగర్ వద్ద పర్యాటకుల సందడి
తెరుచుకున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 22 గేట్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది.
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.
విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కన�
కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద�
ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోతుందని, ప్రాజెక్ట్ కింద సాగుచేసుకునే రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.
Himayath Sagar – Osman Sagar : తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల నీటిమట్టా�