Home » Nakkalagutta
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది.