nalgoda

    మద్యం మత్తులో మహిళా పంచాయతీ కార్యదర్శిపై యువకులు దాడి

    May 10, 2020 / 10:40 AM IST

    నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం బాదలాపురంలో పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారు. పించన్ల కోసం దరఖాస్తు చేసుకన్నా ఎందుకు ఇవ్వడం లేదని గొడవ చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకులు కులం పేరుతో మహిళా కార్యదర్శి శైలజను దూషించారు. అడ్డొచ్చి�

10TV Telugu News