Home » nallamala
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.
అమాయక ప్రజల అమాయకత్వంను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల ఉదంతo అచ్చంపేటలో వెలుగు చూసింది.