Home » nallari kishore kumar reddy
అటవీ భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తూ ఆ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో జగన్ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ విధానం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని