Namanageshwara Rao

    లండన్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

    August 24, 2019 / 01:14 AM IST

    లండన్‌లో చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడే హర్ష. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. లండన్‌ల

10TV Telugu News