Home » nandamuri suhasini
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..
నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిన్న ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు మరింతమంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివ�
వెంకట శ్రీహర్ష వివాహంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేనల్లుడి పెళ్లి కోసం కష్టపడ్డారు అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మోసం చేసింది కొడాలి నాని అంటూ నందమూరి రామకృష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి టీడీపీ పార్టీ మోసం చేసిన కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానురీతిగా నందమూరికుటుంబ సభ్�