-
Home » Nandikotkur Zone
Nandikotkur Zone
Tragedy : కర్నూలు జిల్లాలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
October 28, 2021 / 12:03 PM IST
కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.