Home » Nandikotkur Zone
కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.