Home » Nandyala Tiger Issue
నాలుగు పులి కూనల్లో తాజాగా ఒకటి మరణించడంతో మిగిలిన మూడు పులి పిల్లలకు జూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
92 గంటల ప్రయత్నం ఫలించలేదు. పేగు బంధం తెగిపోయింది. తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. నంద్యాల జిల్లా పెద్దగుమ్మాడపురంలో ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసింది.