Home » Nara Lokesh Shankharavam
చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటించనున్నారు.