-
Home » Nara Lokesh Speech In Kuppam
Nara Lokesh Speech In Kuppam
Naralokesh : ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం…2024లో టీడీపీ విజయం ఖాయం
November 12, 2021 / 07:11 AM IST
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.