Home » narasarao peta
గుంటూరు జిల్లా నరసరావుపేట లో నిన్న కిడ్నాప్ కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి రామాంజనేయులును దుండగులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద గుర్తించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. పల్నాడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పల్నా