Narayanasamy govt

    పుదుచ్చేరి అసెంబ్లీలో 22న బలపరీక్ష : లెఫ్టినెంట్‌ గవర్నర్

    February 18, 2021 / 07:48 PM IST

    floor test పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవా�

10TV Telugu News