-
Home » Naredra Modi
Naredra Modi
ట్రాక్ రికార్డ్ చూసి మూడోసారి అవకాశం ఇచ్చారు
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు.
లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.. ఆంధ్రప్రదేశ్లో క్లీన్స్వీప్ చేశామని ప్రకటన
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెబుతున్నారు.
మహిమాన్విత, మహాద్భుత సన్నివేశం.. అందరి చూపూ అయోధ్యపైనే
కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.
మోదీని చూసి ఆశ్చర్యపోతా.. మరోసారి ప్రశంసలు కురిపించిన పుతిన్
ఈ ఏడాది అక్టోబర్ 4న జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ 8వ సదస్సులో మోదీని, మేడ్ ఇన్ ఇండియాపై ఆయన పట్టుదలను పుతిన్ ప్రశంసించారు. నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తని ఆయన అన్నారు.
Chandrayan-3 : మహిళలకు ఉపాధినిస్తున్న చంద్రయాన్-3
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావటంతో యావత్ భారతం పొంగిపోయింది. ప్రపంచమంతా భారత్ వైపే చూసేలా చేసిన చంద్రయాన్ -3 ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి మార్గంగా మారింది. అదెలా అంటే..
New Parliament Building : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 ప్రతిపక్ష పార్టీలు..
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.
Andhra Pradesh : పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయాలి కానీ.. ప్రధాని మోదీ చేస్తున్నారు : చింతా మోహన్
కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.