Home » Narendra Modi
దోచుకు తినేందుకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకునేంత సమయం లేదని విమర్శించారు.
ప్రముఖ బెంగాలీ గాయని, బంగ బిభూషణ్ అవార్డు గ్రహీత సంధ్యా ముఖర్జీ 91 ఏళ్ళ వయసులో మరణించారు. కోల్కతాలో గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న...
రాహుల్, ప్రియాంకలు చాలామందిలాగే సాధారణ రాజకీయ నాయకులు. టైంతో పాటు వాళ్లు ఎదగాల్సి ఉంది. టైంతో పాటే వాళ్లు..
ఢిల్లీకి వినబడేలా కేసీఆర్ ఫైర్
మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
ముంబైలోని శివాజీ పార్క్లో లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో.........
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం పటానుచెరు లోని ఇక్రిశాట్కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏండ్లు పూర్తవుతుంది.
CM KCR Live : ఇది గుండు సున్నా బడ్జెట్.. కేసీఆర్ ఫైరింగ్ ప్రెస్ మీట్
నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.