-
Home » Narendra Modi
Narendra Modi
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఇకపై మనకు ఏ లాభాలు దక్కుతాయంటే?
భారత్కు యూరోపియన్ యూనియన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. ఫొటోలు చూస్తారా?
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక�
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ.. కొత్త ప్రెసిడెంట్ గురించి సరికొత్త విషయాలు..
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన మోదీ.. దీని ఫీచర్లు అదరహో.. హాయిగా ప్రయాణించొచ్చు..
భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది.
పదేళ్లలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..? మూడో స్థానంలో వైసీపీ ఎంపీ..
ADR analysis : దేశ వ్యాప్తంగా వరుసగా మూడు సార్లు (2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికలు) ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.
ఇండియాపై మళ్లీ టారిఫ్ బాంబ్.. ట్రంప్ వార్నింగ్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతామని అన్నారు.
గుడ్న్యూస్.. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు షురూ.. రూట్లు, టికెట్ ఛార్జీల వివరాలు ఇవే..
భారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స�
పెళ్లైన సంవత్సరానికి రిసెప్షన్.. పీఎం మోదీసహా ప్రముఖులు హాజరు.. ఫొటోలు వైరల్
Neeraj Chopra : భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా 2025 జనవరిలో హిమాని మోర్ను వివాహం చేసుకున్నాడు. అయితే, 2025 డిసెంబర్ 26వ తేదీన న్యూఢిల్లీలో వివాహ రిసెప్షన్ను నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ�
Khaleda Zias funeral: బంగ్లాదేశ్కు వెళ్లిన జైశంకర్.. మోదీ లేఖను ‘డార్క్ ప్రిన్స్’కు అందజేత
జియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంతాపం తెలిపారు.