-
Home » Narendra Modi
Narendra Modi
ఇండియా-అమెరికా డీల్తో ఎన్నెన్ని లాభాలో.. ఇప్పుడు భారత గ్లోబల్ మార్కెట్ పరిధి ఎంతగా విస్తరించిందంటే?
కేంద్ర సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశీయ ప్రయోజనాలపై రాజీ పడకుండానే ఈ ఒప్పందం సాధ్యమయ్యేలా చేసినట్లు తెలుస్తోంది. ఇది భారత వాణిజ్యానికి భారీ ఊరటనిచ్చే అంశం.
ఎట్టకేలకు అమెరికాతో ఒప్పందం.. మన రైతులు నష్టపోతారా? ప్రభుత్వ వర్గాలు ఏమన్నాయంటే?
భారత రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్ర సర్కారు వెనక్కి తగ్గిందా? అందుకే అమెరికా ఈ ఒప్పందానికి అంగీకరించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, వెనెజువెలా నుంచి కూడా భారత్ చమురు కొంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు గొప్పవరం.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు. కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని క
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఇకపై మనకు ఏ లాభాలు దక్కుతాయంటే?
భారత్కు యూరోపియన్ యూనియన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. ఫొటోలు చూస్తారా?
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక�
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ.. కొత్త ప్రెసిడెంట్ గురించి సరికొత్త విషయాలు..
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన మోదీ.. దీని ఫీచర్లు అదరహో.. హాయిగా ప్రయాణించొచ్చు..
భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది.
పదేళ్లలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..? మూడో స్థానంలో వైసీపీ ఎంపీ..
ADR analysis : దేశ వ్యాప్తంగా వరుసగా మూడు సార్లు (2014 ఎన్నికల నుంచి 2024 ఎన్నికలు) ఎంపీలుగా గెలిచిన 102 మంది తమ అఫిడవిట్లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.
ఇండియాపై మళ్లీ టారిఫ్ బాంబ్.. ట్రంప్ వార్నింగ్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతామని అన్నారు.