-
Home » Narendra Modi
Narendra Modi
వణికిస్తున్న వార్.. ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలకు ట్రంప్ ఆఫర్.. ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ ఫోన్ కాల్..
US and Israel Attacks Iran : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలకు ఓ ఆఫర్ ఇచ్చారు.
విజయ్-రష్మిక జంటకు అరుదైన గౌరవం.. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం
విజయ్- రష్మికలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సందేశం పంపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.
ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోదీ.. ఫుల్ రూట్, చార్జీలు, టైమింగ్స్ ఇవే
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ రవాణా వ్యవస్థల విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీటిని మోదీ ప్రారంభించారు.
ఇండియా-అమెరికా డీల్తో ఎన్నెన్ని లాభాలో.. ఇప్పుడు భారత గ్లోబల్ మార్కెట్ పరిధి ఎంతగా విస్తరించిందంటే?
కేంద్ర సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశీయ ప్రయోజనాలపై రాజీ పడకుండానే ఈ ఒప్పందం సాధ్యమయ్యేలా చేసినట్లు తెలుస్తోంది. ఇది భారత వాణిజ్యానికి భారీ ఊరటనిచ్చే అంశం.
ఎట్టకేలకు అమెరికాతో ఒప్పందం.. మన రైతులు నష్టపోతారా? ప్రభుత్వ వర్గాలు ఏమన్నాయంటే?
భారత రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్ర సర్కారు వెనక్కి తగ్గిందా? అందుకే అమెరికా ఈ ఒప్పందానికి అంగీకరించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, వెనెజువెలా నుంచి కూడా భారత్ చమురు కొంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు గొప్పవరం.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు. కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని క
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఇకపై మనకు ఏ లాభాలు దక్కుతాయంటే?
భారత్కు యూరోపియన్ యూనియన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. ఫొటోలు చూస్తారా?
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక�
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ.. కొత్త ప్రెసిడెంట్ గురించి సరికొత్త విషయాలు..
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..