Narnoor Mandal

    కదిపితే గూడాల్లో కన్నీటి కడవ : విందు భోజనం తిని ముగ్గురు మృతి

    May 11, 2019 / 08:04 AM IST

    గిరిజన గూడాల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొలంగూడలో ఘటన ఆదివాసి గ్రామాల్లోని దుర్భర పరిస్థితిని కళ్లకు కుడుతోంది. గ్రామంలో జరిగిన పెళ్లిలో విందు భోజనం తిని ముగ్గురు మృతి చెందగా.. 25మంది ఆదిలాబాద్‌లోని రిమ�

10TV Telugu News