Home » Narpat Singh Rajpurohit
రాజస్థాన్, బర్మర్ జిల్లాకు చెందిన నర్పాత్ సింగ్ రాజ్పురోహిత్ జమ్మూ నుంచి రాజస్థాన్లోని జైపూర్ వరకు సైకిల్పై యాత్ర చేశాడు. జనవరి 2019లో మొదలైన అతడి యాత్ర 2022 ఏప్రిల్ వరకు సాగింది. మూడేళ్లకుపైగా అతడి యాత్ర సాగింది. సైకిల్పై దేశంలోనే అత్యధిక �