Home » narsapuram mp raghu rama krishna raju
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచ�
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డ