1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తరువాత మళ్లీ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నం జరగలేదు. అయితే నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరెమిస్-1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
యాబై ఏళ్ల తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్లీ నాసా ప్రారంభించింది. ఈ క్రమంలో ఆర్టెమిస్-1 మూన్ రాకెట్ ను ఈ రోజు ప్రయోగించనుంది. ప్లోరిడా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.17గంటలకు (భారత్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంట