Home » Nashik bus accident
మహారాష్ట్ర నాసిక్లో శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 24 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల పరిహార�
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.