National Best Farmer Award Mallikarjun Reddy

    India in crop: జై కిసాన్..పచ్చని పొలంలో భారత్ పటం..జాతీయ జెండా ఆవిష్కరణ

    August 14, 2021 / 12:54 PM IST

    ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఏర్పాటు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ �

10TV Telugu News