National Crime Records Bureau

    దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు...నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే...

    December 11, 2023 / 04:08 AM IST

    దేశంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్‌లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతు�

    AP Farmers Suicide 19 Percent : ఏపీలో 19 శాతం పెరిగిన రైతు ఆత్మహత్యలు..ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి

    August 31, 2022 / 11:07 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇలా మూడో స్థానంలో నిలువడం వరుసగా ఇది మూడోసారి. ఎన్

    Fake Notes: 2018-19 నుండి తగ్గిన నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి

    August 2, 2022 / 12:53 PM IST

    2018-19 నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. బీజేపీ ఎంపీ రంజన్ బెన్ ధనంజయ్ భట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ సమాధానమిచ్చారు.

    దేశంలో రోజుకు 87 అత్యాచార కేసులు.. 7శాతం పెరిగిన మహిళలపై నేరాలు..

    September 30, 2020 / 07:24 PM IST

    Crimes in India-2019 : దేశంలో అత్యాచార నేరాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. 2019లో భారతదేశంలో అత్యాచార నేరాలకు సంబంధించి జాతీయ డేటా విడుదల అయింది. ఈ డేటాల

    పెళ్లి కావడం లేదని..2 వేల 331 మంది ఆత్మహత్య

    September 7, 2020 / 07:30 AM IST

    భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. �

10TV Telugu News