Home » National Digital Health Mission
భారతదేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి వైద్య విద్యలో అపూర్వమైన సంస్కరణలు జరుగుతున్నాయని, ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డు డిజిటల్గా రక్షించబడుతుందన్నారు ప్రధాని మోదీ.
ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతి భా
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ