-
Home » National Disaster Response Force
National Disaster Response Force
Flash floods : సిక్కిం వరదల్లో 14 మంది మృతి, 102 మంది గల్లంతు
October 5, 2023 / 10:06 AM ISTసిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి....
Heavy Flood : పెన్నా ఉగ్రరూపం..రాకపోకలు బంద్, ప్రజలు జాగ్రత్త
November 20, 2021 / 03:27 PM ISTకొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..
Rain In Tirupati : జలదిగ్బంధంలో తిరుపతి.. స్తంభించిన జనజీవనం.. నిలిచిన రాకపోకలు
November 18, 2021 / 06:03 PM ISTభారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షం..14మంది మృతి
October 17, 2021 / 02:21 PM ISTకేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి మొత్తం 14 మంది దాక చనిపోయారు.
Rajasthan : వాన వాన వెళ్లువాయే, నాలుగు రోజుల నుంచి వర్షాలు..ఫుల్ ఎంజాయ్ చేస్తున్న జనాలు
August 6, 2021 / 07:52 PM ISTరాజస్థాన్ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా…
శిథిలాల కింద 18 గంటలు..సురక్షతంగా బయటపడిన బాలుడు
August 26, 2020 / 10:05 AM ISTమహారాష్ట్రలో కుప్పకూలిన భవంతి శిథిలాల కింద చిక్కుకపోయన నాలుగేళ్ల బాలుడిని 18 గంటల అనంతరం రక్షించాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల…
ఫ్యాక్టరీలో టపాసులు పేలి 10 మంది మృతి
February 23, 2019 / 11:43 AM ISTదేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు…