Home » National Disaster Response Force
సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి....
కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో..
భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి మొత్తం 14 మంది దాక చనిపోయారు.
రాజస్థాన్ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉ
మహారాష్ట్రలో కుప్పకూలిన భవంతి శిథిలాల కింద చిక్కుకపోయన నాలుగేళ్ల బాలుడిని 18 గంటల అనంతరం రక్షించాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సో�
దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో భారీ స్థాయిలో పేలుడు సం