Home » National e-Vidhan Application
అసెంబ్లీలో పేపర్ పత్రాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ పద్దతిని ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది