National Earthquake Measurement Centre

    నేపాల్ భూకంపం ఎఫెక్ట్...128కి పెరిగిన మృతుల సంఖ్య, 140 మందికి గాయాలు

    November 4, 2023 / 08:10 AM IST

    నేపాల్ దేశంలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం అర్థరాత్రి నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 128 మంది మరణించారు....

    Nepal Earthquake : నేపాల్ దేశంలో భారీ భూకంపం...37 మంది మృతి

    November 4, 2023 / 04:39 AM IST

    నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన భారీ భూకంపం వల్ల 37 మంది మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో సంభవించిన బలమైన భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి....

10TV Telugu News