national high ways authority

    రోడ్డు విస్తరణ కోసం 20 వేల చెట్లు నరికివేత

    September 15, 2019 / 02:54 AM IST

    జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 20 వేల చెట్లు నేల కూలనున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకు వృక్షాలను బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి 765 విస్తరణలో  భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్

10TV Telugu News