Home » National Human Rights Commission
మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింద�
జాతీయ మానవ హక్కుల కమిషన్ ను టీడీపీ నేత పట్టాభి రామ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఏపీలో పరిస్థితులు, పోలీసులు తనపై జరిపిన దాడిపై ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ ను కలిశారు.